Friday, February 19, 2010

చిరంజీవిపై చీటింగ్ కేసు Andhra Jyothy 02/18/2010

చిరంజీవిపై చీటింగ్ కేసు


ఇబ్రహీంపట్నం కోర్టు ఆదేశాలుప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై గురువారం చీటింగ్ కేసు నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఇస్తామని చెప్పి, తీరా ఎన్నికల తర్వాత మాట మార్చి ప్రజల్ని మోసం చేశారంటూ చెలమారెడ్డి అనే వ్యక్తి చిరంజీవిపై ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణలో కూడా సీట్లు సాధించినందున చిరంజీవిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదీ కోర్టులో దాఖలు పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. దీనితో కోర్టు చిరంజీవిపై చిరంజీవిపై చీటింగ్ కేసు నమోదు చేయమని పోలీసులను ఆదేశించింది.

No comments:

Post a Comment